పదో తరగతి పరీక్షలు రద్దు… తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. ఇంటర్నల్, అసెస్మెంట్ మార్కుల ఆధారంగా