telugu navyamedia

TRS Govt

మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు: ఉత్తమ్‌

తెలంగాణలో  మానవ హక్కులనూ ఉల్లంఘిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవమానించిన తీరు దారుణమన్నారు. బుధవారం గాంధీభవన్‌లో