telugu navyamedia

Train Accident Delhi passangers Safe

సత్యాగ్రహ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు .. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

vimala p
ఢిల్లీ నుంచి రక్సోల్ వెళుతున్న సత్యాగ్రహ్ ఎక్స్‌ప్రెస్‌ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.షాజహాన్‌పూర్ నుంచి సీతాపూర్ వైపు వస్తుండగా రైలును మొహాలీ వద్ద ఆపివేసి మంటలను అదుపుచేశారు.