సత్యాగ్రహ్ ఎక్స్ప్రెస్లో మంటలు .. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులుvimala pJune 13, 2019 by vimala pJune 13, 20190600 ఢిల్లీ నుంచి రక్సోల్ వెళుతున్న సత్యాగ్రహ్ ఎక్స్ప్రెస్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.షాజహాన్పూర్ నుంచి సీతాపూర్ వైపు వస్తుండగా రైలును మొహాలీ వద్ద ఆపివేసి మంటలను అదుపుచేశారు. Read more