telugu navyamedia

Trailblazers

ఉమెన్స్ ఐపీఎల్ : టైటిల్ అందుకున్న మందాన టీం…

Vasishta Reddy
మహిళల టీ 20 ఛాలెంజ్ లో షార్జా వేదికగా నిన్న జరిగిన ఫైనల్స్ మ్యాచ్ లో స్మృతి మందాన న్యాయకత్వం వహిస్తున్న ట్రయల్‌ బ్లేజర్స్‌ విజయం సాధించింది.