లాక్డౌన్ అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం విభత్సంగా పెరిగిపోయింది. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే
మన రాష్ట్రంలో పులులు ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లలో కనిపిస్తాయి. అయితే తాజాగా కొమురం భీం జిల్లాలో గత కొన్ని రోజులుగా పులి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది…