telugu navyamedia

three MLCs

ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ అనర్హత వేటు వేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన భూపతిరెడ్డి, యాదవరెడ్డి, రాములు