దిల్లీ ప్రజలకు మరో వారంలో కాస్త ఊరట లభించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. గాలులు బలంగా వీస్తుండడంతో పవన నాణ్యత కాస్త మెరుగైనట్లు తెలిపింది.
ఎన్నికల సందర్భంగా ప్రచారంలో బిజీగా ఉంది బీజేపీ. తాజా ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన అంశాలను ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చకున్నారు కమలనాథులు. మహారాష్ట్ర, అసెంబ్లీ