telugu navyamedia

telugu tech news updates

శాంసంగ్ కంపెనీ … గెలాక్సీ ట్యాబ్ ఎ .. భారత్ లో .. !

vimala p
తాజాగా శాంసంగ్ సంస్థ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎ (2019)ను విడుదల చేసింది. రూ.10,860 ధరకు ఈ ట్యాబ్ వినియోగదారులకు ఈ నెల 12వ

ఊరికే పక్కన పెట్టి ఉన్న .. వన్‌ప్లస్‌ ఫోన్ కూడా .. ఢమాల్ .. జాగర్త బాబులు..!

vimala p
ఓ వినియోగదారుడు తాను స్విచాఫ్ చేసి, అన్ ప్లగ్ మోడ్‌లో ఉంచినప్పటికీ ఫోన్ పేలిందంటూ ఆవేదన చేశాడు. ఢిల్లీకి చెందిన రాహుల్ హిమాలయన్ అనే వ్యక్తికి చెందిన

రెడ్‌మీ 7ఎ .. కేవలం 5799 రూపాయలకే.. త్వరపడాలి..

vimala p
షియోమీ సంస్థ తన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఎ ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను

రేపే మీ ఫ్లాష్ సేల్.. ఫ్లిప్ కార్ట్ లో.. నోట్ 7ప్రో లాంచ్..

vimala p
మీ సంస్థ మరోసారి ఫ్లాష్ సేల్ కు తెరలేపింది. ఈ సేల్ సంస్థ అధికారిక వెబ్ సైట్ తో పాటుగా, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది.

మెట్రో వివరాలు ఇక.. పేటియం లో కూడానట..

vimala p
హైదరాబాద్ మెట్రోరైలుకు సంబంధించి రాకపోకల వివరాలు ఇక నుండి పేటీఎం యాప్ ద్వారా కూడా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పటికే మెట్రోరైలు సదుపాయం ఉన్న ఢిల్లీ, నోయిడా,

కొన్ని వర్సన్ ఫోన్లకు .. ఇక వాట్సాప్ కట్..

vimala p
వాట్సాప్ సేవలను ఆండ్రాయిడ్‌ 2.3.7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)తో పాటు ఐవోఎస్‌ 7 వాడే ఐఫోన్లకు నిలిపివేస్తున్నట్టు మెసేజింగ్‌ దిగ్గజం వాట్సాప్‌ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ

వివో .. స్మార్ట్‌ఫోన్ వై12.. భారత్ లో .. అందుబాటుధరలలోనే..

vimala p
వివో మొబైల్ ఉత్పాదక సంస్థ సరికొత్త స్మార్ట్‌ఫోన్ వై12 ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.12,490 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో

దొంగలకు అబ్బిన టెక్నాలజీ.. ఒక్క కారును .. 3సార్లు దొంగిలించి.. !

vimala p
టెక్ తెచ్చిపెడుతున్న తిప్పలు ఒక్కోసారి వినడానికే విచిత్రంగా ఉంటున్నాయి. అసలు ఆ టెక్ ను అలా ఉపయోగించవచ్చని, అలాంటి సందర్భాలు ఎదురైతే తప్ప తెలియడంలేదు. ఇటీవల ఒకే

లేత వయసులో ఆడవారు.. లేటు వయసులో మగవారు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా.. వాడేస్తున్నారట..!

vimala p
బ్రిటిష్‌ కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు స్మార్ట్‌ఫోన్‌ లాక్ చేసే విధానం ఆధారంగా మీ వయసు ఎంతో చెప్పేవచ్చునని అంటున్నారు . అదెలా అనుకుంటున్నారా. చిన్న విషయం చూద్దాం.

5జి మొబైల్ .. 13 నిముషాలలో ఛార్జింగ్ అవుతుంది..: వివో సంస్థ

vimala p
వివో సంస్థ తొలి 5జీ ఫోన్‌ను తీసుకురాబోతోంది. జూన్‌ 26 నుంచి 29 వరకు షాంఘైలో జరిగే ఎండబ్ల్యూసీ-2019 (మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌)లో దీన్ని ప్రదర్శించనుంది. ఈ

మోటోరోలా .. మోటో వన్ విజన్‌ .. వచ్చేసింది.. అందుబాటు ధరలలో..

vimala p
నేడు మోటోరోలా సంస్థ స్మార్ట్‌ఫోన్ మోటో వన్ విజన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న ఇన్ స్క్రీన్

ఫేస్‌బుక్‌ .. సొంత డిజిటల్‌ నగదు ‘లిబ్రా’..

vimala p
ఫేస్‌బుక్‌ పై ఆరోపణలు వచ్చినప్పటి నుండి దాని విలువ పడిపోతుండటంతో.. సరికొత్త ఆవిష్కరణలతో ఎప్పటికప్పుడు నూతనత్వం కోసం ప్రయత్నిస్తుంది. తాజాగా, నగదు వ్యవహారాల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది.