హైదరాబాద్ మెట్రోరైలుకు సంబంధించి రాకపోకల వివరాలు ఇక నుండి పేటీఎం యాప్ ద్వారా కూడా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పటికే మెట్రోరైలు సదుపాయం ఉన్న ఢిల్లీ, నోయిడా,
వాట్సాప్ సేవలను ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)తో పాటు ఐవోఎస్ 7 వాడే ఐఫోన్లకు నిలిపివేస్తున్నట్టు మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ
వివో మొబైల్ ఉత్పాదక సంస్థ సరికొత్త స్మార్ట్ఫోన్ వై12 ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.12,490 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో
టెక్ తెచ్చిపెడుతున్న తిప్పలు ఒక్కోసారి వినడానికే విచిత్రంగా ఉంటున్నాయి. అసలు ఆ టెక్ ను అలా ఉపయోగించవచ్చని, అలాంటి సందర్భాలు ఎదురైతే తప్ప తెలియడంలేదు. ఇటీవల ఒకే
బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు స్మార్ట్ఫోన్ లాక్ చేసే విధానం ఆధారంగా మీ వయసు ఎంతో చెప్పేవచ్చునని అంటున్నారు . అదెలా అనుకుంటున్నారా. చిన్న విషయం చూద్దాం.
వివో సంస్థ తొలి 5జీ ఫోన్ను తీసుకురాబోతోంది. జూన్ 26 నుంచి 29 వరకు షాంఘైలో జరిగే ఎండబ్ల్యూసీ-2019 (మొబైల్ వరల్డ్ కాంగ్రెస్)లో దీన్ని ప్రదర్శించనుంది. ఈ
ఫేస్బుక్ పై ఆరోపణలు వచ్చినప్పటి నుండి దాని విలువ పడిపోతుండటంతో.. సరికొత్త ఆవిష్కరణలతో ఎప్పటికప్పుడు నూతనత్వం కోసం ప్రయత్నిస్తుంది. తాజాగా, నగదు వ్యవహారాల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది.