సొంత దేశానికి నామాలు పెట్టి, బ్రిటన్ లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసేసుకున్నాడు. మనదేశం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. బ్రిటన్ లో శాశ్వత నివాసం ఏర్పాటు
గుర్తుతెలియని దుండగులు న్యూజిలాండ్ నగరంలోని రెండు మసీదుల్లో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే శుక్రవారం కావడంతో మసీదు వద్ద ప్రార్థనలు చేసే
తమ పౌరులకు న్యూజీలాండ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్రైస్ట్ చర్చ్ లోని అన్ని పాఠశాలలను మూసివేయించారు. ప్రార్థనల కోసం ముస్లింలు
దొంగ అన్నాక జాలి-దయ వంటివి లేకుండా, దొరికింది పట్టుకుపోతుంటారు. కానీ ఈ మంచి దొంగ కాస్త వేరుగా ప్రవర్తించాడు. అందుకే మంచి దొంగ అనిపించుకున్నాడు. ఇంతకీ జరిగింది
ప్రేమించలేదన్న అక్కసుతో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో యువతిపై ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే కేరళలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.
మరోసారి నగరంలో భారీగా డ్రగ్స్ను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఎస్ఓటీ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా కొకైన్, హెరాయిన్ డ్రగ్స్ లభ్యమయ్యాయి.
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంపీటీసీ భర్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. కోనరావుపేట మండలంలోని పేటకు చెందిన ఎంపీటీసీ
ఆలోచన చేయాల్సిన పనిలేని చదువులు.. విద్యార్థిని ఒత్తిడికి గురిచేసి, చివరికి డబ్బు సంపాదించే యంత్రం లా మాత్రమే తయారుచేస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒత్తిళ్లతో
ఉగ్రవాద సంస్థలు జమ్ము కశ్మీర్లో భీకర దాడులు చేసేందుకు భారీ కుట్ర పన్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు