రేపు ఫలితాలు అనగా అప్పుడే హింస చెలరేగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుచరుడు శేఖర్ రెడ్డిని
ఏకంగా పోలీస్ స్టేషన్కే కన్నం వేశారు దొంగలు. స్టేషన్ను ఆనుకుని ఉన్న స్టోర్ రూంలో విలువైన వస్తువులను అహపరించారు. చోరీ జరిగిన విషయాన్ని ఓ రోజైతేగాని పోలీసులు
మరోసారి పరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టీవీ9లో ఫోర్జరీ, మోసానికి పాల్పడ్డ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు
ఇటీవల శ్రీలంకలో ఈస్టర్ సందర్భంగా తీవ్రవాదులు సృష్టించిన మారణహోమం భారత్ లో కూడా ప్రకంపనలు రేకెత్తించింది. ఈ నేపథ్యంలో భారత్ లోనూ పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళను విధి పగబట్టింది. కేవలం 14 యేళ్ళకే వివాహమైంది. ఆ తర్వాత భర్తతో ఏర్పడిన మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుని పుట్టింటికి వచ్చింది.
పుల్వామాలో లో ఇంకా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. నేటి ఉదయం కూడా ఉగ్రవాదులకు, సైనిక జవాన్లకు మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు, ఓ ఆర్మీ జవాన్
కొందరు మహిళలు మ్యాట్రిమోని వెబ్సైట్లలో జరుగుతున్న కొన్ని పెండ్లి సంబంధాలతో భారీగా నష్టపోతున్నారు. విదేశాల్లో మంచి ఉద్యోగం.. భారీ సంపాదన అంటూ నమ్మించి పెండ్లి పేరుతో మోసం
ఎంతో గొప్ప నూతన ఒరవడిలో జీవిస్తున్నా వరకట్నపు వేధింపులు మాత్రం ఆటవిక కాలం నుండి అలాగే కొనసాగుతున్నాయి. తాజాగా, అత్తింటి వారు ఓ కోడలిని హింసించి.. వేధించారు.
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద కొచ్చర్, వీడియోకాన్ సంస్థకు అప్పనంగా రుణాలిచ్చి, లబ్దిని పొందారన్న ఆరోపణలపై, నేడు ఉదయం ఎన్ ఫోర్స్ మెంట్
ప్రభుత్వ అధికారుల కక్కుర్తి పథకాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే నేటి వివిధ మాద్యమాలతో వీరి చేష్టలను బహిర్గతం చేసే అవకాశాలు ఉన్నాయి. తాజాగా, కల్యాణలక్ష్మి చెక్కును
రికార్డు స్థాయిలో ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఓ ఐపీఎస్ అధికారికి చెందిన ఇంట్లో డ్రగ్స్ పట్టుబడడం సంచలనం సృష్టిస్తోంది. యూపీ పోలీస్ డిపార్ట్ మెంట్ ఫైనాన్స్ విభాగంలో