తెలంగాణలో రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి:మంత్రి నిరంజన్రెడ్డి
తెలంగాణ రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి పెరిగిందని పౌరసరఫరాల, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రాష్ట్రంలో ఈ