telugu navyamedia

Telangana Assembly Bjp LeaderLakshman

వాస్తు సరిగా లేకుంటే సరిచేయాలే తప్ప కూలుస్తారా?: బీజేపీ నేత లక్ష్మణ్

vimala p
తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ భవనాల నూతన నిర్మాణాల పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది.