telugu navyamedia

Tdp MP Rammohan Naidu Modi

అమరావతిపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తా: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

vimala p
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసీపీ ఎంపీలపై విమర్శలు గుప్పించారు. వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించడం లేదని మండిపడ్డారు.