telugu navyamedia

Tdp Chandrababu fire sand YSRCP

లక్షలాది మంది కార్మికులు పస్తులు..వైసీపీ సర్కారుపై చంద్రబాబు ఫైర్

vimala p
వైసీపీ ప్రభుత్వం నూతన ఇసుక విధానంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు ఇబ్బందులేదుర్కొంటున్నారని విమర్శించారు.