telugu navyamedia

student suicide Mahabubnagar telangana

టెన్త్ విద్యార్ధిపై గ్రామస్టుల దాడి..కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య

vimala p
దొంగతనాలకు పాల్పడుతున్నాడన్న నెపంతో టెన్త్ విద్యార్ధిపై గ్రామస్టులు దాడికి దిగారు. దీంతో ఆ విద్యార్ధి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలో