విద్యుదాఘాతంతో విద్యార్థి మృతిvimala pOctober 25, 2019 by vimala pOctober 25, 20190817 తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కోటగల్లి పూలాంగ్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విషాద సంఘటన చోటు చేసుకుంది. విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరికి విద్యార్థి మృతి చెందాడు. Read more