telugu navyamedia

SI kumari shirisha

మానవత్వం చాటుకున్న మహిళా ఎస్సై

Vasishta Reddy
శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన జరిగింది. అయినవారినే భారంగా భావించే ఈ రోజుల్లో అనాధ శవాన్ని ఆత్మ బంధువులా ఓ మహిళా ఎస్సై తన భుజాలపై మోసుకెళ్లింది.