ఉద్యోగ భద్రతే తమకు ప్రధానం: మంత్రి పువ్వాడvimala pJanuary 29, 2020 by vimala pJanuary 29, 20200545 ఆర్టీసీ ఉద్యోగ భద్రతే తమకు ప్రధానమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో కొత్త ఛాంబర్ను బుధవారం మంత్రి ప్రారంభించారు. Read more