telugu navyamedia

Road accident 7 passangers death

రోడ్డు ప్రమాదంలో  ఏడుగురి మృతి

vimala p
చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో  గత అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బలరాంపూర్ జిల్లా శంకర్‌గఢ్‌లో చోటుచేసుకొంది.