రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతిvimala pApril 27, 2019 by vimala pApril 27, 20190699 చత్తీస్గఢ్ రాష్ట్రంలో గత అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బలరాంపూర్ జిల్లా శంకర్గఢ్లో చోటుచేసుకొంది. Read more