telugu navyamedia

Revanth reddy letter Kcr Electricity

విద్యుత్‌ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయాయి: రేవంత్‌రెడ్డి

vimala p
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయని కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ లేఖ రాశారు.