నిర్ణయం తీసుకోవాల్సింది నిర్మాతలు : రకుల్ ప్రీత్ సింగ్vimala pMay 28, 2020 by vimala pMay 28, 20200577 కరోనా మహమ్మారి కారణంగా సినిమా పరిశ్రమ కుదేలైంది. ముఖ్యంగా నిర్మాతలు తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ను థియేటర్లకు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. Read more