telugu navyamedia

Rajnath Singh inaugurates NIA office

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలి: రాజ్‌నాథ్‌

vimala p
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. హైటెక్‌ సిటీ సమీపంలోని ఖానామెట్‌ గ్రామంలో నిర్మించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నూతన కార్యాలయాన్ని