telugu navyamedia

Raithu Barosa started October

అక్టోబర్‌ 15 నుంచి ‘రైతు భరోసా’

vimala p
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు రైతన్నకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అక్టోబర్‌ 15 నుంచి ‘రైతు భరోసా’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.