ప్రచారం కోసమే ప్రభుత్వం స్కూళ్లను తెరుస్తోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. జగనన్న బూట్లు, బట్టలు ఇచ్చేందుకు వచ్చే నెల 5వ తేదీన స్కూళ్లను తెరుస్తామని ప్రకటిస్తున్నారని
ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ రెఫరెండంకు వెళ్లాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. అమరావతిలో రాజధాని వస్తుందని దాచుకున్న సొమ్ముతో మధ్యతరగతి ప్రజలు భూములు కొన్నారని