చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు.. అధికారులపై సస్పెన్షన్ వేటు
మొన్న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై ఈసీ సీరియస్ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు