ఈవీఎంలతోనే నిజామాబాద్ లోక్సభ ఎన్నికలు: ఉమేష్సిన్హాvimala pApril 2, 2019 by vimala pApril 2, 20190634 నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్సిన్హా తెలిపారు. అభ్యర్థులు భారీగా ఉన్నప్పుడు ఈవీఎం, వీవీప్యాట్లు వాడటం ఇదే తొలిసారని తెలిపారు. Read more