telugu navyamedia

MLA Komatireddy comments Congress BJP

తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

vimala p
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడటంతో ఆ పార్టీ ఢీలపడిందన్నారు.