బీజేపీ వ్యతిరేకపక్షాలన్నీ ఒకే వేదికపైకి: మంత్రి దేవినేని
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కోల్కతాలో నిర్వహించిన మెగా ర్యాలీ విజయవంతమైందని టీడీపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ వ్యతిరేకపక్షాలన్నీ