రాజధానిలో 40 వేల కోట్ల కుంభకోణం: మంత్రి బుగ్గనvimala pJanuary 20, 2020 by vimala pJanuary 20, 20200678 అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని అసెంబ్లీలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాజధానిలో 40 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. Read more