నన్ను అరెస్ట్ చేసినా భయపడను.. బీజేపీ ముందు తల వంచను: మమతా
కశ్మీర్ గురించి మాట్లాడేవారిని అణచి వేస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. కశ్మీర్ అంశంలో అసమ్మతి తెలుపుతున్న వారిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని అన్నారు.