telugu navyamedia

lokesh congrats to Telugu students

తెలుగు విద్యార్థుల ర్యాంకుల పై లోకేశ్ హర్షం

vimala p
2019 విద్యాసంవత్సరంలో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్ష ఫలితాలు సోమవారం రాత్రి ప్రకటించారు. ఈ ఫలితాల్లో మరోసారి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటడం