ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చుతోంది: రాష్ట్రపతి కోవింద్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చుతోందని అన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అనేక