telugu navyamedia

Lockdown Ycp MLA andhra Karnataka

ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల్లో.. పోలీసులతో వైసీపీ ఎమ్మెల్యే వాగ్వాదం

vimala p
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల్లో వైసీపీ ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ యాదవ్ రెచ్చిపోయారు. తమను అడ్డుకున్న పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. లాక్‌డౌన్ నిబంధనను ఉల్లంఘిస్తూ