telugu navyamedia

Lata Mangeshkar announces Rs. 1 crore help to Army Jawans

భారత జవాన్ల కుటుంబాలకు గానకోకిల భారీ విరాళం

vimala p
పుల్వామా ఘటనకు ప్రతీకారంగా భారత వైమానిక దళం మెరుపుదాడులతో 300 మంది ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.