టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో నూతన మార్కెట్ యార్డ్ కార్యవర్గం ఈ రోజు ప్రమాణస్వీకారం చేసింది.
అమరావతిలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా నిన్న విశాఖపట్నం విమానాశ్రయంలో అడుగుపెట్టిన చంద్రబాబును