telugu navyamedia

Kasturiba School students missing

కస్తూరిబా నుంచి ఐదుగురు విద్యార్థినులు అదృశ్యం

vimala p
కరీంనగర్ జిల్లాలో ఐదుగురు విద్యార్థినులు అదృశ్యం అయ్యారు. కేశవపట్నం మండలకేంద్రంలో గల కస్తూరిబా పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. వీరంతా పదో తరగతి చదువుతున్నారు.