telugu navyamedia

Janasena pawan Rtc strike Telangana

ఆర్టీసీ ఉద్యోగులపై ఉదారత చూపాలి: పవన్ 

vimala p
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఉద్యోగులపై ఉదారత చూపి, సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని