కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు …ఐదుగురు జవాన్ల మృతి
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుప్వారా జిల్లాల్లోని హంద్వారాలో జవాన్లు ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఎదురుకాల్పులు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల్లో