ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని.. లేకుంటే..?
మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే కర్ణాటక రాష్ట్రంలో రోజుకు 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.