ఫ్యాన్సీ రేట్కు ‘ఇద్దరి లోకం ఒకటే’ శాటిలైట్ రైట్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మాతగా.. జి.ఆర్. కృష్ణ డైరెక్షన్లో రాజ్ తరుణ్, శాలిని పాండే హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ సినిమా ప్రకటించినప్పటి