హైదరాబాదులో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించిన ఈ బెట్టింగ్ ఆగడం లేదు. తాజగా హైదరాబాదులో రాజస్థాన్ ఏటీఎస్ టీమ్ సోదాలు చేసింది.
కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిరుగుపాటి జయరాం హత్య కేసును ఏపీ పోలీసులు హైదరాబాద్కు బదిలీ చేశారు. నిందితులను తప్పించేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని జయరాం భార్య పద్మశ్రీ
ఏదైనా శృతిమించితే విషమవుతుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు, అయితే నేటి సమాజంలో ఏది అతి, ఏది సరైనదో తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో మనసును విచ్చలవిడిగా