ఏదైనా శృతిమించితే విషమవుతుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు, అయితే నేటి సమాజంలో ఏది అతి, ఏది సరైనదో తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో మనసును విచ్చలవిడిగా
మరోసారి దేశరాజధాని నగరం ఢిల్లీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్న సూట్కేసు కలకలం సృష్టించింది. ఓ ఆటోడ్రైవర్ మంగళవారం తన ఆటోలో వెళ్తుండగా పశ్చిమఢిల్లీలోని కొండ్లి
టెక్నాలజీ పుణ్యమా అని అందుబాటులోకి బోలెడన్ని సామజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిని సరైన మార్గంలో ఉపయోగించుకునే వారు చాలా తక్కువే. అందుకే సైబర్ క్రైమ్
దేశంలో రక్షణ కొన్ని రాష్ట్రాలలో మరీ దిగజారిపోయింది చెప్పేందుకు మరో స్పష్టమైన ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. తప్పును ఆపినందుకు మహిళను దారుణంగా హింసించి, అవమానించారు. ఇలాంటి దారుణాలకు
దేశరాజధానిలోనే మహిళలకు రక్షణ కరువైందని మరోసారి రుజువైంది. మహిళపై అత్యాచారానికి పడే శిక్ష ఎంతటిదో తెలిసికూడా వెనుకాడకుండా ఈ దారుణాలు ఒంటరిగా దొరికిన మహిళలపై కొనసాగుతూనే ఉన్నాయి.