telugu navyamedia

Hizbul Mujahideen

మీ సైనికులు కశ్మీర్‌ లో ఉన్నంత కాలం మీరు ఏడవాల్సిందే!

పుల్వామా ఉగ్రదాడిలో 43 మంది జవాన్ల మరణాన్ని  మరువక ముందే ఆత్మాహుతి దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కశ్మీరీ వేర్పాటువాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ హెచ్చరించింది.