కరోనా నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ద.. పంచాయితీలకు రూ. 307 కోట్లు: ఎర్రబెల్లి
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావు అన్నారు. డబ్బుల ఇబ్బందుల్లో ఉన్న గ్రామ పంచాయితీలకు 307కోట్ల రూపాయలను