telugu navyamedia

Four dead after mudslide

ఉపాధి హామీ పనుల్లో విషాదం.. మట్టిపెళ్లలు పడి 10 మంది కూలీలు మృతి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలోని తీలేరులో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. ఉపాధి పనులు చేస్తున్న  కూలీలపై మట్టిపెళ్లలు పడడంతో అక్కడికక్కడే 10 మంది ప్రాణాలు కోల్పోయారు.