telugu navyamedia

Farmers demand postphoned elections

నిజామాబాద్ లోక్ సభ వాయిదా వేయాలని రైతుల ఆందోళన

తెలంగాణలోని నిజామాబాద్ లోక్ సభ సీటు నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. వీరిలో ఎక్కువ మంది రైతులే ఉన్నారు.