ఎవరో చేసిన పొరపాటుకు విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం బాధాకరం : డైరెక్టర్ మారుతీ
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్బోర్డు అవకతవకలతో ఇప్పటికే కొందరు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. మరికొందరు పోరాడుతున్నారు. ఇంటర్ మొదటి ఏడాదిలో టాప్లో మార్కులు తెచ్చుకున్న విద్యార్థుల్లో కొంతమందికి రెండో