సందర్శనార్థం కాంగ్రెస్ కార్యాలయానికి షీలా దీక్షిత్ పార్థీవదేహం
కాంగ్రెస్ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పార్థీవ దేహాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం కార్యాలయంలో పార్థీవదేహాన్ని ఉంచనున్నారు.