telugu navyamedia

Cyber Government Corona Virus

ప్రభుత్వ సేవల పేరిట సైబర్‌ దాడులు జరిగే అవకాశం:సెర్ట్ ఇన్‌

vimala p
దేశంలో నేటి నుంచి ప్రభుత్వ సేవల పేరిట సైబర్ దాడులు జరగొచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యక్తిగత, ఆర్థిక సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.