ప్రభుత్వ సేవల పేరిట సైబర్ దాడులు జరిగే అవకాశం:సెర్ట్ ఇన్vimala pJune 21, 2020 by vimala pJune 21, 20200811 దేశంలో నేటి నుంచి ప్రభుత్వ సేవల పేరిట సైబర్ దాడులు జరగొచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యక్తిగత, ఆర్థిక సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. Read more