కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పై పోరు జరుగుతుండగా జమ్ముకశ్మీర్లో మాత్రం ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జవాన్ల శిభిరాలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా సోపోర్ టౌన్లో 179